Thursday, April 24, 2025
HomeTrending News

కడప దర్గా సందర్శించడం అదృష్టం: సిఎం జగన్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం...

కేంద్రం కక్షపూరిత విధానాన్ని విడనాడాలి : బీ.ఆర్.ఎస్

రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రైతు వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి...

సిక్కింలో ఘోర ప్రమాదం… 16 మంది సైనికుల దుర్మరణం

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాటెన్‌ నుంచి తంగు తిరిగి వెళ్తుండగా జెమా ప్రాంతంలో అదుపుతప్పి ఆర్మీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందారు....

డిసెంబ‌ర్ 30 నుంచి గ్రూప్-4 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. నోటిఫికేష‌న్ ప్ర‌కారం నేటి నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతిక లోపం త‌లెత్త‌డం...

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు...

హద్దు మీరితే చర్యలు తప్పవు – దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీలో అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి అని చెప్పారు. ఇటీవల పార్టీలో పెరిగిన అంతః...

ఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్

నేటి నుంచి మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్ వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం...

విలక్షణ నటుడు కైకాల – సిఎం కేసీఆర్

నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ...

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని విజ్ఞప్తి

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్కడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్ల లను ఆ పార్టీ ఎంపీలు కలిశారు. పార్లమెంటులో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ...

కైకాల మృతి పట్ల సిఎం సంతాపం

సుప్రసిద్ధ సినీ నటుడు, నవరస నటనా నట సార్వ భౌమ కైకాల సత్యనారాయణ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర...

Most Read