రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...
రాజ్యసభలో తెలుగుదేశం రీఎంట్రీ ఇవ్వనుంది. ఆవిర్భావం తరువాత 40 ఏళ్ళపాటు పెద్దలసభలో కొనసాగిన ఆ పార్టీ ఈ ఏప్రిల్ లో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం తరువాత...
2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా!
మొదటిసారిగా పారిస్...
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోయే జై...
ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి ఆర్ గవాయ్,...
మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల...
జమ్ముకశ్మీర్ లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతుండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం లడఖ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్,...
ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాని, హీరో అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉదయం కూల్చివేత ప్రక్రియ మొదలైన వెంటనే నాగార్జున దీనిపై...
హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణ దారులు, కబ్జాదారుల్లో హైడ్రా దూకుడు హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన...
హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నాళాలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మాదాపూర్ లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేస్తోంది....