Tuesday, April 29, 2025
HomeTrending News

ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం

Ins Vikrant : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చచేసే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రారంభించారు. కేరళలోని కొచ్చి షిప్...

వేములలో విలేజ్ సెక్రటేరియట్ ప్రారంభం

వైఎస్సార్ జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ నేడు మొదలైంది.  వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ని ప్రారంభించిన సీఎం  ప్రారంభించారు. ఒకే ఆవరణలో...

పాకిస్తాన్లో ఆహార సంక్షోభం

భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. వరదల కారణంగా పాకిస్థాన్‌లో  రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. సింద్ రాష్ట్రంలో సింధు నది దాని...

అధికార విస్తరణకే కెసిఆర్ రాజకీయాలు – రేవంత్ విమర్శ

నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల సిఎం కెసిఆర్ కు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా అని పీసీసీ అధ్యక్షుడు...

ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి పెట్టాలి: సిఎం

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గంజాయి సాగు చేస్తున్న వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలని నిర్దేశించారు.  మంచి...

ఇప్పుడే ఏమీ చెప్పలేను: చంద్రబాబు

విభజన కంటే జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరే విషయమై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని...

బల్క్ డ్రగ్ పార్క్ వద్దు: యనమల లేఖ

కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు  కేంద్ర ప్రభుత్వానికి ఆయన...

దసరా నాటికి భారతీయ రాష్ట్ర సమితి ?

దేశంలో కొత్త వ్యవసాయ విధానం రావాలని రైతులు కోరుకుంటున్నారని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  దేశంలో వ్యవసాయం పండగ కావాలంటే తెలంగాణ మోడల్ అంతటా...

మా పొత్తు జనసేనతోనే: డా. లక్ష్మణ్

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు....

రెండు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ – మంత్రి హరీశ్‌

పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు....

Most Read