ఆంధ్రప్రదేశ్ లో కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూ.గో....
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటిఆర్ ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరీని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు...
జగన్ ప్రభుత్వం కనీసం 10 శాతం మంది పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఎన్నికల్లో పాస్టర్లను ఆదుకుంటామని చెప్పిన...
తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని టిడిపి నేత నారా లోకేష్ కు మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు....
ఢిల్లీలో తమ పార్టీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ తర్వాత వారు ఏపీ పర్యటనకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసినందున రెండు పార్టీల మధ్య...
దేశంలో అత్యున్నత స్తాయిగా భావించే సివిల్ సర్వీసు అధికారులకు పలు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రైవేట్ అవార్డులను స్వీకరించే అంశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని...
విలాసవంతమైన జీవితం, ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టే అమెరికాలో కాలు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికా దేశాల నుంచి ఉన్నత...
“తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగే మోసం చేస్తాడు...
వెనుకబడిన వర్గాల సమగ్ర అభివ్రుద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని, 17 నూతన బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు బీసీ సంక్షేమ...
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. అపోలో డాక్టర్ల పర్యవేక్షణలోనే తల్లీ, బిడ్డ ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున హాస్పిటల్ నుంచి ఉపాసన డిశ్చార్జ్...