పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించినప్పుడు తమ పార్టీ నేత పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంలో తప్పేమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని,...
రోజంతా నడిస్తే జనం వెంట రావడంలేదని కేవలం సాయంత్రం నాలుగు గంటల తరువాతే లోకేష్ పాదయాత్ర మొదలు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొద్దున...
హైదరాబాద్లో నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4...
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలోని జుమాగండ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున జుమాగండ్...
గుడివాడలో చంద్రబాబు పోటీ చేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీనుంచి ఓ చిన్న కార్యకర్తను పోటీకి దింపి గెలిపిస్తామని టిడిపి నేత బొండా ఉమా బదులిచ్చారు. దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలంటూ...
వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు...
తీవ్ర తుఫాను బిపర్జాయ్ గుజరాత్ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్ ప్రాంతంలోని లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో...
ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు, గల్ఫ్ దేశాల్లో తిరుగుబాట్లు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ గమనాన్ని మారుస్తున్నాయి. నిలకడ లేని నాయకత్వాలు, అగ్ర దేశాల రాజకీయ కుతంత్రాలతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను తారుమారు...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలనే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందనే వార్తల్లో నిజం లేదని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తేల్చి చెప్పారు. ఆయన స్థానంలో...
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేశారు. సిద్దిపేట శివారులోని...