మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొత్తం...
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్ 326, ధీర్పూర్ 339,...
ప్రభుత్వ రంగం చావడానికే పుట్టిందని బహింగంగా ప్రకటించిన పీఎం నరేంద్ర మోడీకి ప్రభుత్వ రంగ ఇలాఖా సింగరేణికి వచ్చే అర్హత లేదని సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండి.మునీర్ అన్నారు. దేశంలో రైల్వే,బ్యాంకులు,ఇలా మొత్తంగా ప్రభుత్వ...
దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. 12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసిందని, దురుద్దేశం తోనే మోడీ...
వారం రోజుల్లో ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో...
ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసి) కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసునుంచి ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 11న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు సమీపంలో ఐటిసి సంస్థ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల పార్కులో 6.2 ఎకరాల విస్తీర్ణంలో...
మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం బీసీ జన గణన ఆవశ్యకతను నొక్కి చెబుతోందని టీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు...