Thursday, May 1, 2025
HomeTrending News

ఈడీ దాడులు.. ఐటీ శాఖలో భారీ బదిలీలు

ఐటీ శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. హైదరాబాద్‌ ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను ట్రాన్స్‌ఫర్ చేసిన...

మయన్మార్ లో పాఠశాల విద్యార్థులపై కాల్పులు

మ‌య‌న్మార్‌లో జుంటా సైన్యం జ‌రిపిన కాల్పుల్లో ఏడుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు. సెంట్రల్ సాంగింగ్ ప్రాంతంలోని  ఓ స్కూల్ బిల్డింగ్‌లో టిరుగుబాటుదారులు త‌ల‌దాచుకున్న‌ట్లు భావించిన సైన్యం...

దోమను కూడా పట్టలేకపోయారు: కేశవ్

పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను, దోమను కూడా పట్టలేక పోయిందని టిడిపి ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదో...

వివాదంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామాలు

గత రెండు రోజులుగా యూట్యూబ్ లో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామాలను వినాలనుకునేవారికి నిరాశ ఎదురవుతోంది. దీనికి సంబంధించిన పలు యూట్యూబ్ లింకులను కూడా బ్లాక్ చేశారు. దీనిపై నెటిజన్లు, ఎంఎస్...

డేటా చౌర్యం వాస్తవమే: భూమన

గత ప్రభుత్వ హయంలో డేటా చౌర్యం జరిగిందని ఈ అంశంపై విచారణ చేస్తోన్న హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తమ కమిటీ మధ్యంతర నివేదికను ఈరోజు స్పీకర్ సమక్షంలో...

బిజెపి ‘నాడు-నేడు’

ప్రభుత్వ స్కూళ్ళు, వైద్యశాలల్లో నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం మౌళిక వసతులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్కూళ్ళు, హాస్పిటల్స్ లో గతంలో ఎలాంటి వసతులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే దానిపై నాడు-నేడు...

సంక్షేమంపై తెలుగుదేశం నిరసన

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విపక్ష తెలుగుదేశం నిరసన చేపట్టింది. ‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో అసెంబ్లీ  సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను...

అంద‌రి “బంధు” వు సిఎం కెసిఆర్‌ – ఎర్రబెల్లి

సిఎం కెసిఆర్ మాట త‌ప్ప‌రు. మ‌డ‌మ తిప్ప‌రు. ఆయ‌న మాట అంటే మాటే. క‌చ్చితంగా చేస్తారు. ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలి. ఆయ‌న లాంటి సిఎం మ‌న‌కు దొర‌క‌రు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌,...

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లపై సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లను 225 వరకు...

మార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ సులో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో...

Most Read