Sunday, March 16, 2025
HomeTrending News

25 వరకూ అసెంబ్లీ సమావేశాలు

Budget Sessions:  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 25వరకూ నిర్వహించాలని బిఏసీ నిర్ణయించింది. మొత్తం 12 పని దినాలు సభ సమావేశం కానుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అద్యక్షతన జరిగిన...

యాదాద్రిలో గవర్నర్ తమిళసై పూజలు

యాదాద్రి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో...

ఇదేం పద్ధతి? సిఎం జగన్ సీరియస్

What is this? గవర్నర్ ప్రసంగ సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  గవర్నర్ ప్రసంగం పూర్తయిన తరువాత...

బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేదని నిరసన, సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ రావు,...

కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు కేటాయింపు

Telangana Budget 2022-23 : 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల...

వారిది క్షణికావేశం: టిడిపిపై బొత్స

we condemn it: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అందువల్ల సాంకేతికంగా మన రాజధానిగా...

గవర్నర్ ప్రసంగం: టిడిపి నినాదాలు

TDP slogans: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు  అంతరాయం కలిగించాలని...

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

Budget Sessions: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి మొదలు కాయిన్నాయి. మొదటిరోజున రాష్ట్ర గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ 8వ తేదీకి...

అడ్డుపడుతున్నారు : ధర్మాన కృష్ణ దాస్

overall development: రాష్టంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ...

ఆంధ్రా వీసీని రీకాల్ చేయండి: లోకేష్

recall him: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. వెంటనే...

Most Read