ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిజెపి, సమాజ్ వాది పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ప్రధానంగా తలపడుతుండగా చిన్న పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. బిహార్...
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పట్టు బిగిస్తోంది. ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ వేగంగా జరుగుతుంటే తాలిబాన్ ఉగ్రవాదులు ఆధిపత్యం పెంచుకునే పనిలో ఉన్నారు. మళ్ళీ మత పెద్దలతో ఫత్వాలు, ఫర్మానాలు జారీ చేస్తున్నారు....
తెలంగాణా మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారమే నీటి వాటాను ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం నీరు వాడుకుంటూ సాగునీటి...
పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య...
వ్యవసాయం రోటీన్ ప్రక్రియ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే రైతులు మారాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర...
విశ్వ వినువీదిలోకి తొలిసారిగా తెలుగు అమ్మాయి పయనం అవుతోంది. భారతీయ యువతి ౩౦ ఏళ్ళ శిరీషకు ఈ అవకాశం దక్కింది. ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్, స్పేస్ ఇండస్ట్రీ లో ఎంబిఏ పూర్తి...
పల్లెలు,పట్టణాలను పరిశుభ్రం చేసుకొని, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులందరు పల్లె...
ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా...
దేశంలో అన్ని రాష్ట్రాల్లో హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు మీడియానికే ఆదరణ పెరుగుతోంది. మొత్తం దేశమంతా బడులకు వెళ్లే పిల్లల్లో 26 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నట్లు 2019-20 విద్యా సంవత్సరానికి...
దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో వాయు కాలుష్యం కరోనా వ్యాప్తికి తోడవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు నెలలుగా గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం తక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు...