పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ...
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు...
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు,...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల కౌంటింగ్ మే 23న జరిగింది....
లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో మరో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(గురువారం) సాయంత్రం నుంచి కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఏడవ...
వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేెనెల 9న ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పార్టీ కీలక నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు సాయంత్రం అమరావతి రానున్న చంద్రబాబు ఎల్లుండి...
ఎన్నికలు పూర్తవ్వడంతో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పాతుకు పోయిన వారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం...
పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్య సభ సభ్యుడు ఎంపీ...
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెపుతున్నారు. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో...