అవసరమైన వారికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కంటి సంరక్షణ చికిత్సలను అందించే కార్యాచరణను కొనసాగించడంలో భాగంగా శంకర ఐ ఫౌండేషన్ (ఇండియా & యూఎస్ఏ) తెలంగాణలోని హైదరాబాద్ లో తన సూపర్ –...
భారత్లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని ఆ శాఖ సహాయ మంత్రి...
నలభై మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న నేతలు కనీసం ముగ్గురి పేర్లు చెప్పాలని రాష్ట్ర విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పటినుంచో చూస్తున్నామని,...
ప్రశ్న పత్రాల లీకేజీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్, కేటిఆర్ లను భాద్యులు చేస్తూ వారిని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు,...
యూఏఈ సుప్రీం కోర్టు 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్...
లోపాలను సరిదిద్దుకోడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడాల్సివచ్చిందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మనకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యుడి...
తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల తుఫాన్ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల...
పంజాబ్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అలుముకుంటున్నాయి. అమృత్ పాల్ సింగ్ పరారీ తర్వాత ఆయన విడుదల చేసిన వీడియోలో సిక్కులు ఏక తాటి మీదకు రావాలని పిలుపు ఇచ్చారు. ఈ నెల...
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలతో రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే...