The Hidden Effort Behind Ramappas Identity :
మండలి కృష్ణారావు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండగా, తెలుగు సంస్కృతి అన్ని రంగాల్లో ఒక కొత్త వెలుగు వెలుగుతుండగా జరిగిన నాటి ముచ్చట....
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్...
విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చి అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటిసారిగా వచ్చిన దీది హస్తినలో ప్రతిపక్షాల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు....
గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ పనితీరుపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామ, వార్డు...
త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ కోసం...
China conspiracy on the Brahmaputra river
భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని చైనా ఆచరణలోకి తీసుకొస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వరకు బులెట్ రైలు ప్రారంభించిన చైనా...
Ramappa Temple :
రామప్ప దేవాలయం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న రామప్ప ఆలయం తెలుగు రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింప జేసింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి అద్దం పట్టిన రామప్ప...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను...