Friday, April 19, 2024
HomeTrending News

భువనగిరిలో కమలం కాంగ్రెస్ ల మధ్యనే పోటీ

భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ అభ్యర్థి రెండోసారి గెలవలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. నియోజకవర్గాల...

AP Elections: వెంకట్రామిరెడ్డిపై వేటు

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను విధులనుంచి తొలగిస్తూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని తెలిసింది. ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం...

వయసుకు తగ్గట్లు మాట్లాడు బాబూ: పేర్ని ఫైర్

ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడు పేర్ని కిట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్ని హితవు పలికారు. కిట్టు గంజాయి అమ్ముతాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన...

గెలిచే సీట్లు మాకు… ఓడిపోయే సీట్లు మీకు..

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం చిత్ర‌విచిత్రంగా మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోరో, ఎపుడు ఏ కండువా క‌ప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రానికి మ‌రో...

బిజెపి నేతలు ప్రచారానికి రాక అనుమానమే: బొత్స

ఉత్తరాంధ్ర ప్రగతిలో  విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ...

వైసీపీలోకి జనసేన కీలక నేతలు

తూర్పు గోదావ‌రిలో జ‌న‌సేన పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మెజార్టీ బీసీ, ఎస్సీ నేత‌లు కావడం గమనార్హం. తణుకు...

ఏపీలో నేటి నుంచి నామినేషన్లు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో విడతలో...

నాలుగో దశ నగారా.. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం

నాలుగొ దశ లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి....

బాలకృష్ణ, లోకేష్ లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ పై, వైయస్సార్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా జగన్ కు వ్యతిరేకంగా పాట ప్రసారం చేస్తున్న నారా లోకేష్ లపై ...

Most Read