విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు...
తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారని,...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు రష్యా, ఒక రోజు ఆస్ట్రియాలో పర్యటించిన మోడీ వివిధ అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ దేశాలకు భారత...
తెలంగాణ నూతన డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో...
హైదరాబాద్కి చెందిన ఎం.అనసూయ IRS(Indian Revenue Service) అధికారి లింగ మార్పిడికోసం అభ్యర్థించగా కేంద్రం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్టాపిక్ మారింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి....
భారత -రష్యా మైత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనతో మరింత బలపడింది. ప్రధాని రెండో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. రష్యాలోని భారతీయులతో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్న మోడీ... రష్యా...
రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నేడు సచివాలయంలో సిఎం అధ్యక్షతన...
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం కడప నుంచే మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్ సభకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఇటీవల...
దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కుండపోత వానలు హడాలెత్తిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో కొన్ని రోజులుగా అస్సాంలోని నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి....
దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని...