Tuesday, February 25, 2025
HomeTrending News

ఇప్పుడే ఎక్కువ జల దోపిడీ : ఉత్తమ్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే జలదోపిడీ ఎక్కువగా జరుగుతోందని, దీనికి సిఎం కేసిఆర్, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపి...

‘మూడో దశ’కు సిద్ధంగా ఉండాలి : జగన్

కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్...

రొయ్యల దావత్ మతలబు ఏంటి? బండి

రోజక్క రొయ్యల దావత్ లో మతలబు ఏమిటో సిఎం కేసియార్ వెల్లడించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.  2019 ఆగస్టు 12న వైఎస్సార్ సిపి నేత,...

అట్టడుగు స్థాయికి సంక్షేమం: సజ్జల

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు స్థాయి వరకు చేరాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ  సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈ...

కర్ణాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్

రాజ్యసభలో సభాపక్ష నేత, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన  ఉంటుందన్న వార్తల నేపథ్యంలో...

హర్యానాకు దత్తన్న

రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా కేంద్రం  నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిజెపి...

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి

బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన...

బాలానగర్ ఫ్లైఓవర్ కు జగ్జీవన్ రామ్ పేరు

బాలానగర్ ఫ్లై ఓవర్ కు బాబూ జగ్జీవన్ రామ్ పేరు పెడుతున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఈరోజు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ...

అప్పు మీది- భరోసా మాది

Corporate Educational Institutions Started A New Trend By Providing Loans For Fee Payment :  అప్పిచ్చువాడు వైద్యుడు అనేవారు గతంలో. కార్పొరేట్ వైద్యం అది నిజమని నిరూపిస్తోంది. ఇప్పుడీ నానుడి...

తృణమూల్ లో చేరిన అభిజిత్

పశ్చిమ బెంగాల్లో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ సోమవారం తృణమూల్ కాంగ్రెస్...

Most Read