Monday, February 24, 2025
HomeTrending News

కేజ్రీవాల్‌ వారసురాలిగా భార్య సునీత!

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌.. జూన్ 2వ తేదిన...

హృదయపూర్వక స్వాగతం: కాలిఫోర్నియా కోర్టులో తెలుగు ‘జయ’

తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం' అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ' అసతోమా సద్గమయ' గీతాన్ని...

ఇబ్రహీం రైసి మృతి పట్ల ఇరాన్ లో సంబరాలు

ఇరాన్‌ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయాడని తెలియగానే ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపుతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని స్పష్టత వచ్చాక...

కాళేశ్వరంకు మరమ్మతులు.. బడుల బలోపేతం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం...

వైసీపీ నేతలపై అక్రమ కేసులు: అంబటి ఆక్షేపణ

ఎన్నికల ముందు ఎక్కడ జిల్లా ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, ఇటీవల ఆ అధికారులనే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితులపై పూర్తి...

కాంగ్రెస్, బిజెపిలకు నష్టం.. లబ్ది పొందని గులాబీ

ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి....

వైసీపీ ఆరోపణలపై సిట్ విచారించాలి: లావు డిమాండ్

పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను...

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్  తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సమీపంలోని పర్వతాల్లో  ఆదివారం కూలిపోయింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో...

లోక్ సభ ఐదో విడత ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం 8 రాష్ట్రాల పరిధిలోని 49 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది....

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తమ కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు...

Most Read