ప్రజలను అనేకసార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన నాయకులను మరోసారి అసెంబ్లీకి పంపాలా.... వద్దా ... లేక... మీ సేవలు మాకొద్దు బాబూ అంటూ బై బై చెప్పి ఇంటికి...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవలి రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం స్వయంగా అందించనున్నారు....
24 గంటలుగా మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు, షిఫ్ట్స్ వైజ్ గా కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి....
మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్ సెంటర్...
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యుల్ ను పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 28 నుండి 5వ విడత పాదయాత్ర షురూ అవుతుంది. బాసర అమ్మవారి సన్నిధిలో...
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సిఎం...
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) పేరిట జరుగుతోన్న ఈ కార్యక్రమం రెండో విడతను...
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను బురిడీకొట్టించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు చెల్లబోవని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
"అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు...