Thursday, May 1, 2025
HomeTrending News

చీరాలలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చీరాలలో పర్యటించారు. వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి, చీరాల...

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎడ్విన్ ను గోవాలో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా ఉన్న ఎడ్విన్. మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్ ను అరెస్టు...

గుజరాత్‌ మోర్బీ వంతెన మరమ్మతుల్లో అక్రమాలు

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2...

ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్

ప్రభుత్వ గూండాయిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాతుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో కూల్చివేతలను నిరసిస్తూ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని...

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర తెలంగాణలో...పదవ రోజు చౌటకూర్ నుంచి ప్రారంభం అయింది. నిన్న ఒక రోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి ప్రారంభమైన యాత్రలో తెలంగాణ కాంగ్రెస్...

ఇది బాబు రాజకీయ కుట్రే : జోగి విమర్శ

నందిగామలో జరిగిన సంఘటన చంద్రబాబు కుట్రలో భాగమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ విమర్శించారు. రాళ్ళు విసిరించుకోవడం బాబుకు నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణమని పేర్కొన్నారు....

చంద్రబాబు కాన్వాయ్ పై దాడి: సిఎస్వో కు గాయాలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు, ఈ ఘటనలో బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు బాబు గడ్డానికి గాయమైంది. ఆయనకు వెంటనే...

లిక్కర్ కేసులో సీఎం బిడ్డ అరెస్ట్ ఖాయం – బండి సంజయ్

లిక్కర్ స్కాంలో తన బిడ్డ అరెస్ట్ కాబోతుందనే పక్కా సమాచారం రావడంతో భయపడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

తెరాస ప్రభుత్వం పడిపోవాలని లేదు – కిషన్ రెడ్డి

కేసీఆర్ చూపెట్టిన వీడియోలో ఏముందో మాకు అర్ధం కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణలో ఏ విషయం ఉన్నా పార్టీ  అధిష్టానమ్ మాతో మాట్లాడుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిజెపి...

గుజరాత్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పద్దతులను అవలంబిస్తున్న ఆప్... ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో పోల్ నిర్వహిస్తోంది. ఇటీవలే...

Most Read