Monday, March 10, 2025
HomeTrending News

రైతుల కోసం ఢిల్లీ వచ్చాం

Delhi : రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు....

రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

Ramateertham Temple: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల...

ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్ నిరసనలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు...

త్వరలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ: సురేష్

Gazette soon: ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించిన గత ప్రభుత్వం ఆ తర్వాత దానిపై...

రాష్ట్ర వ్యాప్తంగా వివేకానంద జయంతోత్సవాలు

Vivekananda Jayanthi: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12వ తేదిన జాతీయ యువజనోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు....

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ విధ్వంసం

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ రాయ్‌ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. ఫిలిప్ఫీన్స్‌కు దక్షిణ, మధ​ ఉ‍న్న ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడున్నర లక్షల మందికి పైగా...

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో, ఢిల్లీలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది. ఏసంగి ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి తరలివెళ్లిన మంత్రుల బృందం. ప్రధానమంత్రి నరేంద్ర...

జస్టిస్‌ నానావతి ఇకలేరు

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గిరీష్‌ థకోరల్‌ నానావతి (86) శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గుండెపోటుతో  ఢిల్లీలో కన్నుమూశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో జరిగిన గుజరాత్‌...

యాసంగిలో ధాన్యం కొనుగోలు బంద్

తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నూరుశాతం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం...

హైదరాబాద్ లో ఐఏఎంసీ ప్రారంభం

హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ...

Most Read