Saturday, September 12, 2026
HomeTrending News

ఆగ‌స్టు 5 నుంచి చారిత్రక ప్రదేశాలకు ప్రవేశం ఉచితం

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు కొన‌సాగుతోన్న విష‌యం విదిత‌మే. అయితే ఆగ‌స్టు 5 నుంచి...

గతంలో పెత్తందారీ పాలన :సిఎం జగన్

గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వమని, తాము బాగుంటే చాలని వారు అనుకునే వారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో డీపీటీ...

వరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి నాట్ల సంబరాల కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేసి...

జాతీయవాద భావనే భారతదేశ అస్తిత్వం – ఉపరాష్ట్రపతి

భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు పూర్తవుతున్న ప్రత్యేకమైన...

కేంద్ర మంత్రులది పూటకో మాట – మంత్రి హరీష్

కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ పరువు తీసిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూస్తే అన్నీ తెలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు వరకు ఎయిమ్స్ లో ఒక్క...

ఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు

ప్రభుత్వం అమలు చేస్తోన్న డిబిటి అంటే డూప్లికేట్ బోగస్ ట్రాన్స్ ఫర్ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అభివర్ణించారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకూ 2,011కోట్ల...

సీడ్స్ కంపెనీ మూసివేత : మంత్రి అమర్నాథ్

సీడ్స్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణినిస్తోందని, , ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకూ  కంపెనీని మూసి వేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అచ్యుతాపురం...

విలీనంపై క్షేత్రస్థాయి పర్యటన: బొత్స

పాఠశాలల విలీనంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యటిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్కూళ్ళ విలీనంపై అందరు ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని, వారినుంచి 400...

చైనా మొబైల్ కంపెనీల బరితెగింపు

మూడు చైనా మొబైల్‌ కంపనీలకు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనా మొబైల్‌ కంపెనీలైన ఒప్పో, వివో ఇండియా, షావోమీ...

తైవాన్ లో నాన్సీ పెలోసీ..చైనా హెచ్చరికలు బేఖాతర్

చైనా ఆగడాలను ప్రశ్నిస్తూ వస్తున్న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుకున్నట్టుగానే తైవాన్‌ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ...

Most Read