Friday, September 11, 2026
HomeTrending News

తప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

గోరంట్ల మాధవ్ ది ఫ్యాబ్రికేటేడ్ వీడియోనా? అసలుదా అన్నది తేలాల్సి ఉందని, దానిపై స్పష్టత వచ్చిన తరువాతే దీనిపై మాట్లాడితే బాగుంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్...

బీహార్ లో కొత్త కూటమి ?

బీహార్ లో రాజకీయాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. బీహార్ లో బీజేపీ కూటమితో జేడీయూ తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దమైంది.  అలాగే 16మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం...

తెలంగాణలో మానవీయ పాలన : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా...

సినీ నటి జయసుధతో బీజేపీ సంప్రదింపులు

మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. కాషాయ దళంలోకి రావాలని పార్టీ నాయకత్వం జయసుధను ఆహ్వానించింది. బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఈ రోజు జయసుధతో...

మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రోజు పూర్తిస్థాయి మంత్రి వర్గం కొలువు దీరింది. శివసేన చీలికవర్గం-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కొత్తగా 18 మంది మంత్రులుగా ప్రమాణ...

మహనీయుల త్యాగఫలం స్వాతంత్య్రం : మంత్రి తలసాని

ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీలో ఈ రోజు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల...

మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

వైసీపీలో  మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ఎంపీ గోరంట్ల...

చైనాలో కొత్త వైరస్…ప్రమాదం లేదంటున్న నిపుణులు

చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్​ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్​ను 'జూనోటిక్ లాంగ్యా హెనిపా వైరస్​'(లాయ్​వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్​డాంగ్​, హెనాన్​)...

ముంబైకి భారీ వర్ష సూచన

మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై నగరంతో పాటు, థానే, పాల్ ఘర్ జిల్లాల్లో...

అప్పుల ఉబిలో పాక్… గట్టెక్కేందుకు పాట్లు

అల్ ఖైదా చీఫ్ అల్ జవహారీని తుద ముట్టించటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయంగా బహుళ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండన ప్రకటనలు తప్పితే షా బాజ్ ప్రభుత్వం మరేమీ మాట్లాడటం...

Most Read