Sunday, September 13, 2026
HomeTrending News

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

New Heads: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ముందుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం మొత్తం26...

ముస్లిం సోదరులకు సిఎం శుభాకాంక్షలు

Happy Ramzan Month: ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.  నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ట‌ల‌తో...

మంత్రివర్గంలో భారీ మార్పులు : సజ్జల

Major reshuffle: మంత్రివర్గంలో మెజార్టీ మార్పులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈసారి పునర్ వ్యవస్థీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్ద పీట వేసే అవకాశాలున్నాయని...

సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్

దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు....

పేరులోనే శుభం ఉంది: సిఎం జగన్

CM-Ugadi: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.   ఈ ఏడాది నామంలోనే శుభం ఉందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని పంచాంగాలు...

బెంగాల్ హింసాకాండపై కేంద్రం సీరియస్

పశ్చిమ బెంగాళ రాజకీయ వైరం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ప్రతిపక్ష నేత సువెందు అధికారిని శాసన సభ నుంచి సస్పెండ్ చేయటంతో వివాదం ముదురుతోంది. రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ...

ఏనుగుల సంచారంపై అప్రమత్తం: పెద్దిరెడ్డి

Be alert: పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో శుక్రవారం రాత్రి చెరుకువారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి చెందిన స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ...

ప్రగతిభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని  పంచాంగ పఠనంలో చెప్పారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ...

శ్రీలంకలో ఎమర్జెన్సీ

శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోంది. దోపిడీలు, లూటీలు నిత్య కృత్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో  ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అధ్యక్షుడు రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో...

సిఎం జగన్ ఉగాది శుబాకాంక్షలు

Happy Ugadi:  రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో...

Most Read