Saturday, September 5, 2026
HomeTrending News

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు తీపి కబురు

రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

సిఎం జగన్ కు టిటిడి ఆహ్వానం

TTD: విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. నేడు ఉదయం శాసనసభలోని  ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌ను...

బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు స‌హ‌జం : సీఎం కేసీఆర్

 Criticisms Budget : బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అద్భుతంగా ఉంద‌ని అధికార స‌భ్యులు ప్ర‌శంసిస్తారు....

తెలంగాణ‌పై కేంద్రం వివ‌క్ష‌..భ‌ట్టి విక్ర‌మార్క ఫైర్

కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూప‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. దేశ...

మా పెద్దలతో పవన్ మాట్లాడతారు: సోము

Road Map: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి రోడ్ మ్యాప్ వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ తమ పార్టీ కేంద్ర నాయకులతో ఈ విషయమై...

ఉర్దూ స్ట‌డీ సెంట‌ర్‌ కోసం ఎంఐఎం డిమాండ్

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం అక్బ‌రుద్దీన్ ఓవైసీ చ‌ర్చ ప్రారంభించారు....

హిజాబ్‌ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ.. దాఖలైన పిటిషన్లన్నీఈ రోజు కొట్టేసింది. కర్ణాటక నుంచి మొదలై.. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ హాట్‌...

పూనకం వచ్చినట్లు మాట్లాడొద్దు: అవంతి

Be Careful: ఎదురుగా జనాలు ఉన్నారు గదా అని చెప్పి పూనకం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు...

గూడెం మరణాలపై నేడు కూడా రచ్చ

Jangareddygudem row: కల్తీ సారా మరణాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం...

అందరూ కలుస్తున్నారు: పేర్ని ఎద్దేవా

We are Single: చేతబడి చేసే పూజారులందరూ ఒకచోట చేరినట్లు, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి,  అన్ని పార్టీలను ఏకం చేయడానికే పవన్ కళ్యాణ్ నేడు ఆవిర్భావ సభను పెట్టుకున్నారని రాష్ట్ర...

Most Read