Sunday, September 13, 2026
HomeTrending News

బిసిలకు ఏం చేశారు: లోకేష్ ప్రశ్న

ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల స్థానిక ఎన్నికల్లో బిసిలు 10శాతం రిజర్వేషన్స్ కోల్పోవాల్సి వచ్చిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.  తమ ప్రభుత్వ హయాంలో బిసిలకు సంక్షేమ భవనాలు కట్టించడం...

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు...

మణిపూర్‌లో భూకంపం

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఈ రోజు (శనివారం) ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉఖ్రుల్‌కు 94...

గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్...

శాసనసభకు జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం

జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్ షీప్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఇందులో భాగంగా బృందం సభ్యులు తెలంగాణ శాసనసభ సమావేశాలను పరిశీలించారు. ఆ...

‘జగనన్నకు చెబుదాం’కు సన్నద్ధం: సిఎం

ప్రభుత్వానికి వచ్చే ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకొని దాని పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.  దీనికోసం 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని...

సిఎంను కలుసుకున్న ఎస్ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు

నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌(ఎన్‌ఎస్‌ఎస్‌) జాతీయ అవార్డు గ్రహీతలు, న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్న ఏపీ విద్యార్ధులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు....

కేజీ టూ పీజీ ఉచిత విద్య మోసం – వైఎస్ షర్మిల

తెలంగాణలో 9 ఏళ్లుగా కేసీఅర్ చేస్తుంది పచ్చి మోసమని, డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.  ప్రజా ప్రస్థానం...

మద్యపాన నిషేధానికి ఉమాభారతి వినూత్న ప్రచారం

భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను...

హ‌లో హాంకాంగ్ – పర్యాట‌కుల‌కు ఉచిత విమాన టికెట్లు

మూడేండ్లుగా కొవిడ్-19 నియంత్ర‌ణ‌ల‌తో స్ద‌బ్ధ‌త నెల‌కొన్న అనంత‌రం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచీ పర్యాట‌కుల‌ను స్వాగ‌తించేందుకు హాంకాంగ్ సిద్ధ‌మైంది. ప‌ర్యాట‌కులు, వ్యాపార‌వేత్త‌లు, ఇన్వెస్ట‌ర్ల‌ను ఫైనాన్షియ‌ల్ హ‌బ్‌కు తిరిగి ఆక‌ర్షించే క్ర‌మంలో ఐదు ల‌క్ష‌ల ఉచిత...

Most Read