Saturday, September 12, 2026
HomeTrending News

అందరూ కలుస్తున్నారు: పేర్ని ఎద్దేవా

We are Single: చేతబడి చేసే పూజారులందరూ ఒకచోట చేరినట్లు, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి,  అన్ని పార్టీలను ఏకం చేయడానికే పవన్ కళ్యాణ్ నేడు ఆవిర్భావ సభను పెట్టుకున్నారని రాష్ట్ర...

వ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్

Ready for alliances: వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని, దానికోసం దేనికైనా సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఏకం చేస్తానన్నారు. ఎమర్జెన్సీ...

ఇంట‌ర్ ప‌రీక్ష‌లపై స్ప‌ష్ట‌త ఇస్తాం : మంత్రి స‌బిత

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ప్ర‌భావం చూపింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి...

నావి ప్రజా రాజకీయాలు: బాబు

Public Politics: తాను శవ రాజకీయాలు చేయడం లేదని, ప్రజా రాజకీయాలు చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  జగన్ తో తాడో పేడో తేల్చుకుంటానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల...

చైనా నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్

China Lock Down : భారతదేశంలో కరోనా మూడో దశ సద్దుమణిగిందని ప్రజలు, ప్రభుత్వం ధీమాగా ఉన్న వేళ, చైనాలో పరిస్థితి మరోసారి దారుణంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజులుగా చైనాలోని పలు...

తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం...

మండలి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తా

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ శాసన మండలిలో శాసన మండలి సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను...

మే నుంచి హరితనిధి విరాళాల సేకరణ

అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయార్...

గుజరాత్, హిమాచల్ పై కన్నేసిన ఆప్

పంజాబ్ లో అధికారం కైవసం చేసుకున్న అమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై కన్నేసింది. పంజాబ్ లో విజయం సరిహద్దు రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మీద ప్రబావం చూపే అవకాశాలు...

తెలుగుదేశం పార్టీది వక్రీకరణ : సిఎం జగన్

Natural Deaths: జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలపై  తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు. ఈ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావని...

Most Read