Saturday, September 5, 2026
HomeTrending News

Narendra Modi:మోడీ విషం చిమ్మారు: మంత్రి జగదీష్ రెడ్డి

రైల్ ఓపెనింగ్ పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ప్రాంతం పై మరోసారి విషం చిమ్మారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్...

Nallari: కర్నాటక ఎన్నికల్లో కిరణ్ సేవలు?

నిన్న భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నల్లారి...

Jogi Ramesh: వై నాట్ కుప్పం మా నినాదం: జోగి

చంద్రబాబు మాటలు వయసుకు తగ్గట్లుగా ఉండాలని, పిచ్చి ప్రేలాపనలు చేయకూడదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు.  బాబు చేసిన సెల్ఫీ ఛాలెంజ్ కు తాము సిద్ధంగా ఉన్నామని......

MMTS Phase-2: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభం

కేంద్రం చేపట్టిన పథకాలన్నీ ఆలస్యం అవ్వడానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి త్వరగా అనుమతి లేకపోవడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రాష్ట్ర...

T Hub: టీ హబ్ , టీ – వర్క్స్ లను సందర్శించిన ఎన్నారైల బృందం

ఎన్నారై బీఆర్ఎస్ , తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) & ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) నాయకులు, ప్రతినిధులలు టీ హబ్‌ను, టి వర్క్స్ ను సందర్శించారు. వివిధ దేశాల...

World Heritage Day: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ - 18) పురస్కరించుకొని ఈ నెల 18 వ తేదిన రామప్ప దేవాలయంలో నిర్వహించే వేడుకల పోస్టర్ ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల...

Droupadi Murmu:సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. ఇవాళ సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహ‌రించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ సార్టీ నిర్వ‌హించారు. యుద్ధ విమానంలో విహ‌రించిన...

Saudi Arabia: సౌదిలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయుల మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ విద్యానగర్‌కు చెందిన అహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌, అతడి భార్య ఖాన్స, మూడేండ్ల కూతురు మరియంతో పాటు రాజస్థాన్‌కు...

CRPF: హిందీయేతర నిరుద్యోగులకు తీవ్ర నష్టం – కేటిఆర్

కేంద్ర CRPF ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ ఐటి...

Covid Review: బూస్టర్ డోస్ లు ఇవ్వండి: మంత్రి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...

Most Read