భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన 30వ తేదీకి వాయిదా పడినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా...
మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని, బాబుకు తోడు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు మూడు వైపులా తిరుగుతున్నారని, ఇలాంటి పగటి వేషగాళ్ళ మాయలో పడొద్దని రాష్ట్ర...
గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే గాని ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం...
వైసీపీ ప్రభుత్వం క్రిమినాలిటీని వ్యవస్థీకృతం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దోపీలకు కారకులైన వైసీపీ నేతలను, వారికి కొమ్ముకాస్తున్న అధికారులను...
న్యాయస్థానం చెప్పినా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా అని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న...
నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ...
వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం బెస్ట్ టూరిజం పాలసీని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు...
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కోలాహలం మొదలైంది. కేసీఆర్ చాపకింద నీరులా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు....