హైదరాబాద్ నగరంలోని దుండిగల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్...
ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డిజీపీని ఆదేశించారు. ప్రజాసంఘాలు, మేధావుల నుంచి రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉద్యమం నుంచి ప్రభుత్వం...
సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో...
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్దమయింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్...
పవన్ గంటకో రకంగా మాట్లాడుతున్నారని, ఒకసారి సిఎం అవుతానంటారని, మరోసారి ఎమ్మెల్యేగా అయినా గెలిపించాలంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. భరత్ అనే నేను సినిమాలో లాగా...
అధికారం, పదవులు లేకుండానే ప్రజలకు ఎంతో కొంత మేలు చేశానని, గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పులను కొన్నిటినైనా ఆపి ఉండేవాడినని జన సేన అధినేత...
గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి...
‘‘ జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? వాళ్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా? ఈ స్థలం...
దేశంలో అన్ని వర్గాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్...
పవన్ కళ్యాణ్ తన వారాహి వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ తర్వాత కూడా చంద్రబాబు కోసమే తాను...