హిమాచల్ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్ ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా... క్రమంగా...
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్...
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్...
భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే...
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం జగన్ 98.4 శాతం నెరవేర్చారని, అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టగలుగుతున్నామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలు తమను...
రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సిఎం జగన్...
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు 2022-23ఆర్ధిక సంవత్సరంలో 13.18 శాతంగా నమోదైందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఈ రేటు 11.2...
సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు మందమర్రి నుంచి సత్తుపల్లి వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. రాష్ట్రంలోని అన్ని గనుల వద్ద ధర్నా...
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే ఆహార ధాన్యాల దిగుబడి ఎలా పెరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు....
రైల్ ఓపెనింగ్ పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ప్రాంతం పై మరోసారి విషం చిమ్మారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్...