హమాస్ ఉగ్రవాదులకు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్... అన్నంత పనీ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయల్ మీద విరుచుకుపడింది....
నిన్న రాత్రి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తెలుగుదేశం పార్టీ కోడి కత్తి డ్రామా 2 అంటూ పేర్కొంటోంది. గత ఎన్నికల సమయంలో కూడా...
దళిత, బహుజన పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కులం కట్టుబాట్లతో అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవిత చరమాంకం వరకు కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భీమ్...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రపై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి నేరుగా జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయమైంది. నగరంలోని...
శనివారం గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ ..ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టారు. దుర్గమ్మ వారిది మీదుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర అడుగుపెట్టింది. సీఎం జగన్కు జిల్లా వైసీపీ...
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ప్రసంగాలలో పదును పెంచారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బిజెపి...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి ఉదయం గుంటూరు జిల్లాలో మొదలు కాగా, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో...
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో 2024 ఎన్నికలను ఎదుర్కునేందుకు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే తలపడుతున్నారు. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, కెసిఆర్, అలే నరేంద్ర, విజయశాంతి తదితర మహామహులు ప్రాతినిధ్యం వహించిన స్థానంలో...
గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్తం చేశారు. మొత్తం 200...
లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని... అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు....