ఎక్కడైతే ఆంక్షలు పెట్టి బతుకమ్మ ఆడనివ్వలేదో అక్కడే ఇవాళ సాంస్కృతిక శాఖ మంత్రిగా బతుకమ్మ పండుగకు హాజరయ్యే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ...
Anil Chauhan : భారత త్రివిధ దళాల అధిపతిగా.. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత తొలి సిడి ఎస్ బిపిన్ రావత్.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన 9 నెలల...
మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని, ఈ విషయంలో దొంగ దారులు వెతకొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు హెచ్చరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్...
రైల్వే జోన్ విషయంలో ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని, జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులూ పూర్తి...
నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక అని...
పరిశ్రమలకు ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని అప్పుడే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు....
కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని...
సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు...
Allah Hu Akbar Tehreek : అకాల వర్షాలు, వరదలకు తోడు కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పాకిస్తాన్ లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ద్రవ్యోల్భణం, అదుపులేని ధరల పెరుగుదల పాక్ ప్రజలను అతలాకుతలం...
డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల...