Saturday, September 12, 2026
HomeTrending News

Aquaculture: ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి?

'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటగా ఆక్వారంగంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 23న,...

Don’t Care: భయపడేవాళ్ళు లేరు: కవిత

బిజెపి నేతలు రాముడి పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రామ్ రామ్ జ‌ప్నా..ప‌రాయి లీడ‌ర్ అప్నా అన్నట్లు బిజెపి తీరు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.  ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట...

FRO శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

గుత్తికోయలదాడిలో  మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు  అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడిలో జరిగాయి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ...

No Chance: మోసం చేసేవారికి మరో ఛాన్స్ వద్దు: సిఎం జగన్

ప్రజలను అనేకసార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన నాయకులను మరోసారి అసెంబ్లీకి పంపాలా.... వద్దా ... లేక... మీ సేవలు మాకొద్దు బాబూ అంటూ బై బై చెప్పి ఇంటికి...

Chandrababu-Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...

27న ఇప్పటం గ్రామానికి పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవలి రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం స్వయంగా  అందించనున్నారు....

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

24 గంటలుగా మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు, షిఫ్ట్స్ వైజ్ గా కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి....

నాసిక్‌లో భూకంపం

మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్‌ సెంటర్‌...

న్యూజిలాండ్ లో 16 ఏళ్లకు ఓటు హ‌క్కు

న్యూజిలాండ్ కొత్త చ‌ట్టాన్ని రూపొందించ‌నున్న‌ది. 16 ఏళ్లు దాటిన వాళ్ల‌కు ఓటు హ‌క్కును క‌ల్పించ‌నున్న‌ది. ఓటరు వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు....

28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యుల్ ను పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 28 నుండి 5వ విడత పాదయాత్ర షురూ అవుతుంది. బాసర అమ్మవారి సన్నిధిలో...

Most Read