Saturday, September 12, 2026
HomeTrending News

Buggana: ‘గార్కో 10’ను సందర్శించిన బుగ్గన

వియత్నాంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం ఆ దేశ  ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమైంది.  వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన...

Floods-Projects: తెలంగాణ ప్రాజెక్టుల్లో జల కళ

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వచ్చిచేరుతున్నది. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి...

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ,...

BRICS: బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు అల్జీరియా ఆసక్తి

ప్రపంచం అభివృద్ధి సాగుతున్న తరుణంలో వివిధ వెనుకబడిన దేశాలు వాటితో కలిసేందుకు సిద్దం అవుతున్నాయి. అభివృద్ధి ఫలాలను అందుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే కోవలో ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా.. బ్రిక్స్‌ కూటమిలో చేరడానికి...

Manipur: మణిపూర్ లో వెలుగు చూస్తున్న అమానుష ఘటనలు

మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌...

Paddy: ధాన్యం దిగుబడికి అనుగుణంగా రైస్ మిల్లులు – కెసిఆర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి,...

Botsa on Pawan: తాటాకు చప్పుళ్ళకు భయపడం: బొత్స

వ్యవస్థలను కించపరిచి దానిలో పనిచేస్తున్నవారి మనోభావాలను కించ పరిచేలా ఎవరు మాట్లాడినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  50 ఇళ్ళకు ఒక వాలంటీర్...

2nd PRC: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు ఉదయమే సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులతో వివిధ...

BRS: ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం – ఎమ్మెల్సీ కవిత

తనపై ఆరోపణలు చేస్తున్న బిజెపి ఎంపీ అరవింద్ కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆలోగా రుజువు చెయ్యకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అరవిందుకు కల్వకుంట్ల...

BJP: బీజేపీ అధ్యక్షుడిగా నాలుగోసారి గంగాపురం కిషన్​రెడ్డి

తెలంగాణ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్​రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి...

Most Read