దేశ రాజధాని సమీపంలోనే దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు....
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం...
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని...
చంద్రబాబుకు ఐటి నోటీసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చట్టానికి అడ్డుపడితే చర్యలు తప్పవన్నారు. సత్తెనపల్లిలో అంబటి మీడియాతో...
పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనికులు...తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ కు చెందిన వర్గాల మధ్య కాల్పులు సాగుతున్నాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని చిత్రాల్ ప్రాంతంలో జరుగుతున్న ఈ పోరులో పాకిస్థాన్...
యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారిందని, ప్రజలు ఊళ్లకు ఊళ్ళు తరలివస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన...
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇతర పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపహాడ్ గ్రామానికి చెందిన 40 మంది, దిలావర్ పూర్ మండలానికి చెందిన...
చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని, అదే జరిగితే ఎన్టీఆర్ ఆత్మ ఎంతో సంతోషిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటారన్నారు. 118...
భారీ భూకంపంతో చిలీ వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం...