అమెరికాలో తుపాకి సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్ళు సామాన్యులు, సైకోలె కాల్పులకు తెగపడుతున్నారు. తుపాకి సంస్కృతిని నిలువరించేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ దుష్ట సంస్కృతిని కట్టడి చేయాల్సిన ఓ...
కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఐదేళ్ళ నిబంధన తొలగించి 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు....
బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పాత్రికేయుడుగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యుడిగా ఇలా ఎన్నో పాత్రలు తక్కువ సమయంలో పోషించారని...
విజన్ 2047 పేరుతో చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని, గతంలో ఆయన ఇచ్చిన విజన్-2020తో సాధించేదేమిటో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలను తగ్గించమని ఆందోళన చేస్తే...
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి సమీపంలో నాయి బస్తీలో రైల్వే శాఖ అక్రమ నిర్మాణాలను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్ను నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది...
తెలుగుదేశం పార్టీది విజన్ డాక్యుమెంట్ అయితే, వైసీపీది ప్రిజన్ డాక్యుమెంట్ అని టిడిపి నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే విజన్ తమదని, ఎంతమంది విపక్ష నేతలను జైళ్ళలో...
భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. ఈ నేపథ్యంలో...ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి...
ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశంలో గడాఫీ మరణం తర్వాత నాయకత్వ సంక్షోభం దేశాన్ని సంక్షోభం వైపు తీసుకువెళుతోంది. పశ్చిమ దేశాల కుట్రలకు ప్రయోగ శాలగా లిబియా మారింది. మహమ్మద్ గడాఫీని అంతమొందించిన తర్వాత...
దేశంలో సుపరిపాలన అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానిగా వారి పాలనా కాలం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. నేడు...
జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు....