తెలంగాణ ఎంసెట్లో మీకు సీటు వచ్చిందా.. అయితే మీరు ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే.. వచ్చిన సీటు కోల్పోయినట్టే. ఒకవేళ సీటు అవసరం లేదనుకొంటే ఫీజు కట్టకపోయినా పర్వాలేదు. దాంతో ఆ సీటును రద్దు...
విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం విద్యా శాఖ పని తీరును సమీక్షించారు....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు....
నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి వడ్డీ లేని ఋణం అందించే 'జగనన్న తోడు' నాలుగో ఏడాది తొలివిడత సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే 16.17 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని...
అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పశ్చిమ అమెరికాలో మండే ఎండలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తూర్పు అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ...
ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారన్నారు. అయినా...
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని ,శ్రీకాళహస్తిలో సిఐ అంజూ యాదవ్ దానికి భంగం కలిగించారని, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమమ పార్టీ నేత కొట్టే సాయిపై అక్రమంగా...
బీసీలకు తాము అండగా ఉన్నామని వైఎస్సార్సీపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. బిసిల విషయంలో జగన్ కొంగజపం చేస్తున్నారని, తడి గుడ్డతో గొంతులు...
తెలంగాణ రాష్ట్రంలో 24 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క జిల్లాలోనూ అధిక వర్షపాతం లేదని, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉండగా.. 22 జిల్లాల్లో సగటు...