Wednesday, April 30, 2025
HomeTrending News

ఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ది లేదు: కాల్వ

మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తి చేసిన ఇళ్ళ సంఖ్య 60వేలు కూడా లేదని మాజీ మంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ఈ ప్రభుత్వానికి ఇంకో పది నెలల కాలం...

హైదరాబాద్ లో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం : మేయర్

హైదరాబాద్ నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా...

అదే పవన్ అజెండా : మార్గాని భరత్

రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏం మాట్లాడారో  వెల్లడించాలని  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి ఎంపీ,  వైఎస్సార్సీపీ నేత భరత్ మార్గాని  డిమాండ్ చేశారు. ప్రదానిని కలిసిన తరువాతా...

సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత

సినీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న  ఆయన్ను చికిత్స కోసం గచ్చిబౌలి లోని కాంటినెంటల్ఆసుపత్రి లో చేర్పించారు.  గత నెలలో కృష్ణ...

సిరియాపై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం

ఇజ్రాయెల్‌ లో ప్రభుత్వం ఏది ఉన్నా ఉగ్రవాదుల ఏరివేతలో రాజీపడటం లేదు. ఆ దేశంలో అయిదేళ్ళలో నాలుగు ప్రభుత్వాలు మారినా..రాజకీయ అస్తిరత్వం నెలకొన్నా దేశ భూభాగ రక్షణ, టెర్రరిస్ట్ ల కట్టడిలో సైన్యం...

మంగళవారం తెరాస విస్తృత స్థాయి సమావేశం

శాసనసభ ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. దానికి తోడు హుజూర్ నగర్ నుంచి నిన్నటి మునుగోడు వరకు ఉపఎన్నికలు ఎప్పటికప్పుడు ఎన్నికల వేడి సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి...

అమృత్‌సర్‌లో భూకంపం

హిమాలయాలను అనుకోని ఉన్న ప్రాంతాల్లో... ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో అరుణాచల్ ప్రదేశ్...

బాబు కోసమే పవన్ టూర్: కోలగట్ల

చంద్రబాబును సంతోషపెట్టడానికే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్ర స్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికి పవన్ యత్నిస్తున్నారని, ఒక నిజమైన ఆలోచన, రాజకీయ పరిజ్ఞానం ఉందా...

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి: పవన్ పిలుపు

మీకోసం, మీ బిడ్డల భవిష్యత్ కోసం తనకు ఒక్క అవకాశం ఇవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న ఇళ్ళ కాలనీల సందర్శనలో భాగంగా విజయనగరంలోని గుంకలాం లే...

తల్లి మృతిపై… మావో నేత మల్లోజుల లేఖ

మావోయిస్టు పార్టీ నాయకుడు వేణుగోపాల్, అమరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు ల తల్లి మధురమ్మ మరణించిన నేపథ్యంలో వేణుగోపాల్ రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం... అమ్మా! నను మన్నించు వేణు అమ్మా, మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి...

Most Read