Sunday, April 27, 2025
HomeTrending News

కన్నడ బరిలోకి ఒంటరిగానే కాంగ్రెస్

కర్నాటకలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ దఫా పూర్తి స్థాయి మెజారిటీ సాధించాలనే దిశగా కర్ణాటక కాంగ్రెస్ సమయాత్తమవుతోంది. ఇందులో భాగంగా...

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది – మంత్రి హరీష్

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి హరీష్...

సిఎం జగన్‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుబాకాంక్షలు తెలియజేశారు.  "మానవాళికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ భగవద్గీత సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్‌...

అన్ని శాఖల్లో పేస్ యాప్: బొత్స

పేస్ రికగ్నిషన్ యాప్ ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసే యోచన ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొదటగా విద్యా శాఖలో దీన్ని ప్రవేశ పెట్టామని,  దీనిపై...

ఎనర్జీ అసిస్టెంట్లతో గొడ్డు చాకిరీ: లోకేష్

రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ అసిస్టెంట్లను కట్టు బానిసల్లా వాడుకుంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7329మందిని ఎనర్జీ అసిస్టెంట్లు...

టిడిపి నేతలను అరెస్ట్ చేయాలి: పోతుల డిమాండ్

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ బైటపెట్టిన ఫోరెన్సిక్ నివేదిక ఫేక్ అని తేలినందున దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ,  వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల...

ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని

ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతి రోజూ ఏదో ఒక కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ విషయంలో ఒక ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ను...

కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే – వైఎస్ షర్మిల ఆరోపణ

తెలంగాణ రాష్ట్రంలో కేసీఅర్ చేసింది ఏమీ లేదు.. ఏ వర్గానికి న్యాయం చేయలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పరిపాలన చేతకాక నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి...

హైదరాబాద్లో నర్సరీ మేళా

గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. అడవులను పునరుజ్జీవం చేసేందుకు... ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద...

మాది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: రోజా

ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన తనయుడు లోకేష్ లకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా  విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తారని,...

Most Read