Wednesday, September 16, 2026
HomeTrending News

కర్ణాటకలో కెసిఆర్ కుట్రలు -రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్న‌ట్లు కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు...

అగ్నిపథ్ రద్దు చేస్తాం – కెసిఆర్

భారతదేశం తన లక్ష్యం కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తర పడుతున్నదా? ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో అని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మనందరం సీరియస్ గా ఆలోచించాల్సిన...

చిలుకూరులో యూపీ డిప్యూటీ సీఎం

యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఇవాళ సందర్శించి స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందారు. ఏకాదశి రోజు చిలుకూరులో స్వామివారి దర్శనం చేయడం ఆయనకి పెద్ద భాగ్యం అని...

ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేం: సజ్జల

నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి...

బీజేపీది లూటీ తంత్రం: సీఎం భ‌గ‌వంత్‌మాన్‌

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్‌.. ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. స‌భ‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్ర‌భావంత‌మైన ప‌థ‌క‌మ‌న్నారు. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం చూస్తుంటే అద్భుతంగా...

బీజేపీని ఓడించడమే అందరి కర్తవ్యం : డీ రాజా

బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట...

మోదీకి మిగిలింది 400 రోజులే – అఖిలేష్ యాదవ్

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం భ్ర‌మ‌లు క‌ల్పిస్తుంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. ఇవాళ ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. కుడి వైపు...

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో తాము ఇచ్చిన ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ ఐఏఎస్‌...

కేసీఆర్కు అండగా ఉంటం : పినరయి విజయన్

పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు...

దావోస్ వేదికగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటుకానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఏయిర్ టెల్ ఈ...

Most Read