Saturday, September 12, 2026
HomeTrending News

జమ్ముకశ్మీర్లో హై అలెర్ట్

High Alert  : జమ్ముకశ్మీర్ లో హై అలెర్ట్ ప్రకటించారు. ఆర్మీ తనిఖీల్లో జమ్ములోని సాంబ సెక్టార్ లో ఓ సొరంగం బయటపడింది. పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం...

స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం

హైదరాబాద్ లోని బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయం పై బుధవారం సంబంధిత అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం...

అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై నార్డిక్ సదస్సు ఆందోళన

Nordic Conference : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌ పర్యటనలో భాగంగా మూడవ రోజు డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్‌ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్‌ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు....

నేడు జగనన్న విద్యా దీవెన

Vidya Deevena: విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని నాలుగు విడతల్లో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా అందిస్తున్న ప్రభుత్వం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన తరువాత చెల్లిస్తోంది....

మాస్ కాపీయింగ్, లీక్ అవాస్తవం: బొత్స

No copying: పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌ జరగలేదని, పేపర్లు లీక్‌ కాలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? బాబు

Babu at Badudu: ఉచిత విద్యుత్ కు మంగళం పాడటానికే రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పక్క రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను...

ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల

Whiter Paper : ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాదారమని సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ళపై ఈ రోజు మంత్రి శ్వేత పత్రం విడుదల చేసారు.  బీజేపీ పాలిత...

రిపీట్ అయితే… జాగ్రత్త: బాలినేని వార్నింగ్

Warning: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత కారుపై టిడిపి నేతలు దాడి...

హర్దీక్ పటేల్ తో అధిష్టానం సంప్రదింపులు

గుజరాత్ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ఇటీవల వార్తలు ఉపందుకున్నాయి. దీంతో కాంగ్రెస్...

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు వేకువ జామునే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ రోజు...

Most Read