Sunday, September 6, 2026
HomeTrending News

పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి – బిజెపి

కరీంనగర్ జిల్లా జైలులో బండి సంజయ్ ను ఈ రోజు ములాఖాత్ లో పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, తుల ఉమ. బండి సంజయ్ కార్యాలయం ను పరిశీలించిన...

ప్రజలు, మేధావులు ఆలోచించాలి: బాబు

Destructive Rule: ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ ప్రభుత్వ విద్యంస పాలన కొనసాగుతూనే ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజావేదికను కూల్చివేసి...

రాజ్ భవన్ ఫిర్యాదుల బాక్సు – స్పందన

Raj Bhavan Complaints Box  : సలహాలు, కంప్లైంట్స్ కోసం రాజ్ భవన్ ముందు గవర్నర్ తమిళిసై న్యూ ఇయర్ రోజు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్స్ కు మంచి స్పందన వస్తోంది. కేవలం...

జనగణన ఇప్పుడే కాదు – కేంద్రం

2020-21లో జరగాల్సిన జనగణన త్వరలో జరిగే అవకాశం లేదని కేంద్రం పేర్కొంది. జూన్ 2022 వరకు జిల్లాలు, ఇతర సివిల్, పోలీసు యూనిట్ల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో అతిపెద్ద...

విశాఖ-భోగాపురం హైవేకు సిఎం వినతి

CM met Gadkari: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండోరోజు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రహదారుల...

విభజన చట్టమే ప్రాతిపదిక – కెసిఆర్

విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే...

మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

మేఘాలయ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రధానిపైనే గురిపెట్టారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీని ఇరుకున...

విద్యాసంస్థల మూసివేతకు తొందరెందుకు

Corona Effect On Children : ఓమిక్రాన్ భారతదేశంలో అడుగుపెట్టగానే అన్నిటికన్నా ముందు ప్రారంభమైన చర్చ "విద్యా సంస్థలు ఎప్పుడు మూతబడుతాయని" ఓమిక్రాన్ వైరస్ మొదటగా సౌతాఫ్రికాలో కనిపెట్టారు, తర్వాత వైరస్ ప్రపంచంలోని వివిధ...

కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటి

CM Jagan Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానితో...

క్రూయిజ్ నౌకలో కరోనా కలకలం

 Cruise Ship : భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబయి నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు...

Most Read