Thursday, March 6, 2025
HomeTrending News

Floods: సి.ఎస్ శాంతి కుమారితో కేంద్ర బృందం భేటీ

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమయింది. ఈ నెల ఒకటవ...

Jana Sena: విశాఖలో పదిరోజులు వారాహి యాత్ర

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి విజయ యాత్ర మూడో విడత ఈ నెల 10న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. అదే రోజు నగరంలో వారాహి వాహనం నుంచి సభ...

HMDA Plots: తెలంగాణ పరపతికి దర్పణం-సీఎం కేసీఆర్

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు...

Sajjala: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం

ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల...

CM Jagan: విమర్శలకు తావివ్వొద్దు: జగన్

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస  కార్యక్రమాలు సమర్థవంతంగా  చేపట్జటాలని,  ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల...

Babu at KIA: నా దూరదృష్టికి కియా తార్కాణం: చంద్రబాబు

అనంతపురం జిల్లాలో మరో ప్రపంచం కియాను సృష్టించింది తానేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది తన దూరదృష్టికి తార్కాణమని, భావి తరాలకు ఏమి కావాలో ఆలోచించడమే తన...

HMDA: కోకాపేట‌లో ఎక‌రం భూమి 100 కోట్లు

హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటి పరిశ్రమ విస్తరణ భారీగా జరుగుతుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ చేపట్టిన కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూముల‌కు...

Land Re-survey: అక్టోబర్ నాటికి రెండో దశ సర్వే పూర్తి

దేశంలోనే అత్యంత శాస్త్రీయ విధానంలో సమగ్ర భూసర్వే చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష...

Canada: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో విడాకులు

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చించుకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెళ్లడించారు....

Dengue: ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు

ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం.. య‌మునా న‌ది ఉప్పొంగిపోవ‌డంతో.. అక్క‌డ దోమ‌లు పెరిగిపోయాయి. దీంతో ఆ వైర‌ల్ జ్వ‌రం కేసులు మెల్ల‌మెల్ల‌గా పెరుగుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు....

Most Read