బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలు మిగిల్చారు. రామమందిర నిర్మాణం బిజెపికి మేలు చేకూర్చలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరుద్యోగంపై...
ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చిత్తశుద్ది అమూల్యమైనదని, దాన్ని ఎలా కొనియాడాలో కూడా అర్ధం కావడం లేదని, ఏపీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...
నేడు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు రాజీనామా లేఖను పంపారు. నేడు వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైన సంగతి...
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు....
లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. వార్ వన్ సైడే అనుకుంటే.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైకి కూటములు ఉన్నా.. అందులోని పార్టీలు హ్యాండిస్తే మాత్రం లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే.....
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. కాగా రేపు...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీ చేశారు. ప్రస్తుతం...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒకసారి పదవి చేపట్టిన బాబు ఈసారి రెండో దఫా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి భారీ విజయం దిశగా సాగుతున్నట్లు కనబడుతోంది. కూటమి మొత్తం 140 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా.... అధికార వైసీపీ కేవలం...