Monday, March 17, 2025
HomeTrending News

Sankara Eye Foundation: హైదరాబాద్ లో శంకర కంటి ఆస్పత్రి ప్రారంభం

అవసరమైన వారికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కంటి సంరక్షణ చికిత్సలను అందించే కార్యాచరణను కొనసాగించడంలో భాగంగా శంకర ఐ ఫౌండేషన్ (ఇండియా & యూఎస్ఏ) తెలంగాణలోని హైదరాబాద్ లో తన సూపర్ –...

Corona Virus: 24 గంటల్లో 6,050 కరోనా కేసులు

భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని ఆ శాఖ సహాయ మంత్రి...

Botsa: ముగ్గురి పేర్లు చెప్పండి: బొత్స సవాల్

నలభై మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న నేతలు కనీసం ముగ్గురి పేర్లు చెప్పాలని రాష్ట్ర విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు.  ఇలాంటి రాజకీయాలు ఎప్పటినుంచో చూస్తున్నామని,...

Maoist: పేపర్ల లీకేజీకి కెసిఆర్ కేటిఆర్ బాధ్యులు – మావో నేత జగన్

ప్రశ్న పత్రాల లీకేజీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్, కేటిఆర్ లను భాద్యులు చేస్తూ వారిని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు,...

Dubai Court: భారత ఇంజనీర్ కు దుబాయ్ లో భారీ పరిహారం

యూఏఈ సుప్రీం కోర్టు 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్‌...

Kiran kumar Reddy : అవే కాంగ్రెస్ లోపాలు: మాజీ సిఎం కిరణ్

లోపాలను సరిదిద్దుకోడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడాల్సివచ్చిందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మనకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యుడి...

Nandamuri Balakrishna: లోకేష్ యాత్రతో విప్లవం: బాలకృష్ణ

సిఎం జగన్ కు అసలు మెగా బైట్, గిగా బైట్ అంటే తెలుసా అని టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  ప్రశ్నించారు. ఒక మెగా బైట్ విద్యుత్ తో ఏపీ...

Hail storm:తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల తుఫాన్ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల...

akal takht: పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు

పంజాబ్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అలుముకుంటున్నాయి. అమృత్ పాల్ సింగ్ పరారీ తర్వాత ఆయన విడుదల చేసిన వీడియోలో సిక్కులు ఏక తాటి మీదకు రావాలని పిలుపు ఇచ్చారు. ఈ నెల...

Paper Leak: పేపర్ లీకేజీలో కేటీఆర్ ను విచారించాలి – జీవన్ రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలతో రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే...

Most Read