Wednesday, March 12, 2025
HomeTrending News

మహారాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 454 కేసులు వెలుగు చూశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన...

రాయదుర్గం – టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రారంభం

రిజినల్ రింగ్ రోడ్ పూర్తి అయితే దేశంలో హైదరాబాద్ నగరానికి మరే నగరం సాటి రాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఆరున్నర వేల కోట్ల రూపాయలు...

ఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

Pension hike: గతంలో మంచి చేసిన చరిత్ర లేని నాయకులు పేద ప్రజలకు తాము మంచి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ...

ప్రజలకు మేలు జరగాలి: బాబు

New Year wishes: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు, చిన్నారులతో కలిసి కేక్...

అమెరికాపై ఒమిక్రాన్ పంజా

అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ను అధిగమించి ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, డెల్టా కేసులు 27 శాతానికి పడిపోగా, ఒమిక్రాన్...

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని రెసి జిల్లా కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం...

నేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తున్న 2250 రూపాయల పెన్షన్ ను 2500కు పెంచి ఇవ్వనుంది. కొత్త...

మీరేమైనా టెర్రరిస్టులా? అంబటి ప్రశ్న

JInnah Tower: జిన్నా టవర్‌ను పేల్చడానికి మీరు ఏమైనా టెర్రరిస్టులా? అసాంఘిక శక్తులా? అని బిజెపి నేతలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్‌లో బుద్దుడి విగ్రహాన్ని తాలిబన్లు...

మూసీ ఒడ్డున40 గుడిసెలు దగ్ధం

హైదరాబాద్‌ అప్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాదర్‌ఘాట్‌ సాయిబాబా ఆలయానికి సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న పూరి గుడిసెలకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి....

చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం నిలిపివేత

Buggana in GST Council: రేపటి నుంచి అమలులోకి రావాల్సిన చేనేత రంగంపై జీఎస్టీ పెంపును కేంద్రం నిలిపివేయడాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతించారు. ప్రస్తుతం అమలులో ఉన్న...

Most Read