Thursday, February 27, 2025
HomeTrending News

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారత్ న్యాయ్ యాత్ర

భారత్ జోడో యాత్ర రెండో దశకు ముహూర్తం ఖరారైంది. మణిపూర్ నుంచి ప్రారంభం అయ్యే రెండో దశకు భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. కార్యక్రమ వివరాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి...

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత, శాసనమండలి సభ్యుడు చేన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ యాదవ్) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకి సాదరంగా స్వాగతం పలికారు. ఆంధ్ర...

BJP: లోకసభ ఎన్నికలు… తెలంగాణ బిజెపి

తెలంగాణ బిజెపి లోక్ సభ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం(డిసెంబర్ 27)న హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం...

మెట్రో మార్గం మార్పు.. కాంగ్రెస్ ఎత్తుగడ

రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. 31 కిలోమీటర్ల ఈ మార్గం జనబాహుళ్యానికి అనుకూలంగా లేదని,...

నవరత్నాలతో పేదలకు లబ్ధి: రాజన్నదొర

నాలుగున్నరేళ్లుగా సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చే, పేదలను కష్టాలనుంచి గట్టెక్కించే పాలన చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి...

Pakistan: పాకిస్తాన్ ఎన్నికలు…అసంతృప్తి జ్వాలలు

పాకిస్తాన్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎత్తులు వేస్తుంటే...సామాన్య ప్రజలు పూట గడవక మదనపడుతున్నారు. ద్రవ్యోల్భణం...

విఙ్ఙానదాయకం..వినోదాత్మకం నంది నాటకం

గుంటూరు శ్రీ వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో జరుగుతోన్న 2022నంది నాటకాలు ప్రేక్షకుల ఆదరణ మధ్య ఘనంగా జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్ధ...

Telangana: లోక్ సభ స్థానాలపై పార్టీల గురి

లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్-9, కాంగ్రెస్-3, బిజెపి - 4, ఎంఐఎం -1 గెలుచుకున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్...

దేశ చరిత్రలోనే మైలురాయి: ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభం

గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెలికి తీయడం, క్రీడల ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై అవగాహన కలిగించడం ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Tablighi Jamaat: తబ్లిగీ జమాత్‌ కు ప్రభుత్వ నిధులు… విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో జనవరి 6,7,8 తేదీల్లో జరిగే ఇస్లామిక్ అతివాద సంస్థ " తబ్లిగీ జమాత్" సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది....

Most Read