Saturday, September 12, 2026
HomeTrending News

Real-time protection: అడవుల్లో వృక్షాల రక్షణకు ఆధునిక సాంకేతికత

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విలువైన వృక్షాలకు రియల్ టైం ప్రొటెక్షన్ చీప్ పరికరాన్ని తెలంగాణలో మొదటిసారిగా బోటానికల్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్...

MiG-29 Fighter: పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో రక్షణ చర్యలు

భారత రక్షణ శాఖ దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  కేంద్ర ప్రభుత్వం మరిన్న రక్షణ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్‌, చైనా నుంచి వ‌స్తున్న...

Tirumala-Cheetah: తిరుమలలో చిరుత దాడి.. బాలిక మృతి

తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు. తిరుమలకు కాలినడకన...

She The Leader: దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం –

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం...

అది ప్రభుత్వ భవనం : మంత్రి బొత్స

రిషికొండపై నిర్మిస్తున్నది  ప్రభుత్వ కట్టడమని అది ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తేల్చి చెప్పారు.  అది...

Pawan: రిషికొండపై యధేచ్చగా ఉల్లంఘన: పవన్

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి  స్వయంగా ఉల్లంఘిస్తున్నారని... కానీ విపక్షాలు శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండపై అక్రమంగా...

Hawaii: 57కు చేరిన హవాయి ద్వీపం మృతులు

అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్‌ ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికి పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు....

15th Augst: జెండా పండుగకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు...

Tiranga: ఢిల్లీలో ఘనంగా తిరంగా ర్యాలీ

దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేంద్రమంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా...

YS Jagan: వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి: జగన్ ధ్వజం

తమ పాలనలో రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కాబట్టే ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని, వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ...

Most Read