Sunday, September 13, 2026
HomeTrending News

BJP: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ లకు బిజెపి తొలి జాబితా

బీజేపీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల సంఘం ఆ ఎన్నిక‌ల‌కు చెందిన తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌క‌ముందే.. బీజేపీ త‌న...

Journalist: అభ్యుదయవాది జర్నలిస్ట్ కృష్ణారావు – సిఎం కెసిఆర్

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు....

CM Jagan: టిటిడి బోర్డు సభ్యులు, కార్పొరేషన్ పదవులపై సిఎం కసరత్తు

ఎన్నికల ఏడాది కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పదవుల భర్తీపై దృష్టి సారించారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. దాదాపు 100...

Babu: సర్పంచ్ ల గౌరవం పెంచుతాం: బాబు హామీ

అధికారంలోకి రాగానే  గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నివర్గాల...

TTD: కర్ర ఓ ఉపశమనం మాత్రమే: భూమన

నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్ళే భక్తులకు కర్రల పంపిణీపై వస్తున్న విమర్శలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు బట్టారు. చిరుతల నుంచి రక్షణకు కర్రలు మాత్రమే ఏకైక మార్గమని...

Earthquake: తెల్లవారుజామున రాజౌరీలో భూకంపం

జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు వేకువ జామున ప్రజలు తీవ్ర భయ భ్రాంతులకు లోనయ్యారు. రాజౌరీలో  స్వల్ప భూకంపం వచ్చింది. ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది. దీని...

Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు.. చర్చిల ధ్వంసం

పాకిస్థాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. రెండు రోజుల కిందట ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం లీటరు ఇంధనంపై దాదాపు రూ.20 వరకు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌ ధర...

Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హతకు గురైన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం...

BRS: మహారాష్ట్రలో విస్తరిస్తున్న బీఆర్ ఎస్

అబ్ కి బార్ కిసాన్ సర్కార్' నినాదంతో సబ్బండ వర్గాలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీలోకి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు అనేకం కలిసివస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో సగభాగమైన...

Vande Bharat: విశాఖ – సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ ఈ రోజు రావల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది....

Most Read