Sunday, September 13, 2026
HomeTrending News

YSRCP: జగన్ తోనే మా పయనం: వంశీ, ఆర్కే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తోన్న వార్తలను మంగళగిరి, గన్నవరం ఎమ్మెల్యేలు ఆర్కే, వల్లభనేని వంశీలు ఖండించారు. సిఎం వైఎస్ జగన్ తన బాస్ అని, ఆయన ఏం చెబితే అదే ఫైనల్...

VandeBharat:కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే – బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్.... దమ్ముంటే నీ MA పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని...

Buggana Rajendranath: మీరు చెప్పేవన్నీ అబద్ధాలే: బుగ్గన

వైసీపీ ప్రభుత్వం ఖర్చు  చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉందని, సంక్షేమ పథకాలు ఎలాంటి  అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా చేరుతున్నాయని రాష్ట్ర ఆర్ధిక...

2023 Elections: బిజెపిపై ఉమ్మడి పోరాటానికి విపక్షాలు

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్థిక,...

Global Pharma:కంటి చుక్కల మందుపై అమెరికా అనుమానం

భారత్‌లో తయారైన ఐడ్రాప్స్‌ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అనుమానిస్తున్నది. చెన్నైకు చెందిన గ్లోబల్‌...

Cool Roof Policy: దేశంలోనే తొలిసారి.. కూల్‌ రూఫ్‌ పాలసీ

 గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గిం చి, చల్లదనాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని ప్రకటించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్‌రూఫ్‌ విధానాన్ని...

YS Jagan: సిఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళ పట్టాలు

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో  ఇళ్లులేని  పేదలకు  అమరావతిలో ఉచితంగా  ఇంటిపట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే  సమావేశం తీర్మానించింది. న్యాయపరమైన చిక్కులు వీడిన...

Malaysia: మలేషియాలో మరణశిక్ష రద్దు

మలేషియా పార్లమెంట్‌ ఈ రోజు (సోమవారం) కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, జీవిత ఖైదును తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతించాయి. వాస్తవానికి హత్య,...

Sattupalli: కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు – మంత్రి నిరంజన్ రెడ్డి

పేదలు, రైతుల పార్టీ బీఆర్ఎస్ అని వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు...

బిజెపి కక్ష సాధింపు – మంత్రుల ఆరోపణ

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆరోపించారు. నిధులు ఇవ్వకపోగా వివిధ పథకాల్లో కోతలు విధిస్తూ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం...

Most Read