Sunday, September 13, 2026
HomeTrending News

KCR Family: బండి నోరు అదుపులో పెట్టుకో -మంత్రి వేముల

తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ కుటుంబమేనని బండి సంజయ్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ...

Electricity Crises: కోతలు, మోతల పాపం జగన్ దే: కేశవ్

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఏపీ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా...

China: చైనా చేపల నౌక బోల్తా…39 మంది గల్లంతు

హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనాకు చెందిన చేపల వేట నౌక బోల్తా పడింది. ఈ నౌకలో ఉన్న 39 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

Viveka Case: కేవలం సమాచారం అడిగారు: అజయ్ కల్లాం

వివేకా హత్య కేసులో సిబిఐ తనను ఎలాంటి విచారణా చేయలేదని, కేవలం సమాచారం మాత్రమే  అడిగిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం  స్పష్టం చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తాను చెప్పలేదని, ఏ...

Kiren Rijiju: కిర‌ణ్ రిజిజు మంత్రిత్వ శాఖ మార్పు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి కిర‌ణ్ రిజిజును తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఆ శాఖ‌కు అర్జున్ రామ్ మేఘ‌వాల్‌ను నియ‌మించారు....

Warner Brothers: మీడియా, వినోద రంగంలో భారీ పెట్టుబడులు

మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్,...

Kodali Nani: ఆయనకు మిగిలేది సినిమాలే: కొడాలి

అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇస్తే వారంతా వైసీపీకి ఓటు...

Chandrababu: సెంటు భూమి ఏ మూలకు?

జగన్ మళ్ళీ గెలిస్తే విశాఖలోని పేదల భూములన్నీ మటాష్ అవుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధానిగా, విశాఖ ఆర్ధిక, ఐటి రాజధానిగా ఉంటుందని...

కర్నాటక ఫలితాలతో ఏం సంబంధం?: బొత్స

అమరావతిలో ఇళ్ళ స్థలాల పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ తీర్పు ద్వారా పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందన్నారు. ఎవరికైనా......

Fish Food Festival: వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్

మృగశిర కార్తె సందర్బంగా వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను...

Most Read